నూజివీడులో చెక్ బౌన్స్ కేసులో జైలు శిక్ష

80చూసినవారు
నూజివీడులో చెక్ బౌన్స్ కేసులో జైలు శిక్ష
నూజివీడులో చెక్ బౌన్స్ స్పెషల్ మెజిస్ట్రేట్ వేమూరి కృష్ణమూర్తి శిక్ష విధిస్తూ మంగళవారం తీర్పునిచ్చారు. తాడేపల్లిగూడెం కు చెందిన పత్తిపాటి లోకరాజుకి మల్లవల్లి ప్రవీణ్ కుమార్ రెండేళ్ల క్రితం రూ. 4 లక్షలు అప్పు ఇచ్చి, తీర్చమంటే చెక్కు అందించగా అది బౌన్స్ కావడంతో కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో న్యాయవాది సిహెచ్ తేజచంద్ వాదించడంతో లోకరాజుకి 6 నెలలు జైలు శిక్ష, రూ. 20 వేల జరిమానా విధించారు.

సంబంధిత పోస్ట్