వాసవిలో జాబ్ మేళా - 23 మంది ఎంపిక

80చూసినవారు
వాసవిలో జాబ్ మేళా - 23 మంది ఎంపిక
తాడేపల్లిగూడెం పట్టణం శ్రీ వాసవి జూనియర్ డిగ్రీ కళాశాలలో గురువారం జాబ్ మేళా నిర్వహించారు. ఆరు సంస్థలకు చెందిన ప్రతినిధులు హాజరై అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇంటర్వ్యూలకు 123 మంది హాజరు కాగా, 23 మందిని ఉద్యోగలకు ఎంపిక చేసినట్లు ప్రిన్సిపల్ ఎం రామకృష్ణ తెలిపారు. అలాగే, మరో 50 మంది డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులను ఎంపిక చేసినట్లు తెలిపారు. గత పది సంవత్సరాలుగా తమ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు వివరించారు.

సంబంధిత పోస్ట్