తాడేపల్లిగూడెం: వితంతువులకు సహాయం చేసిన 'లిటిల్ హెల్ప్' స్వచ్ఛంద సంస్థ

78చూసినవారు
తాడేపల్లిగూడెం: వితంతువులకు సహాయం చేసిన 'లిటిల్ హెల్ప్' స్వచ్ఛంద సంస్థ
లిటిల్ హెల్ప్' స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు చోళ్ళ నందకిషోర్ శనివారం తాడేపల్లిగూడెంలో వితంతువులకు రూ. 2 వేల విలువైన నిత్యావసరాలు పంపిణీ చేశారు. ప్రతివారం పేద మహిళలకు ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు. అలాగే, ఉంగుటూరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, విద్యా సామగ్రి అందిస్తున్నామని పేర్కొన్నారు. సేవా కార్యక్రమాలకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్