తణుకు మండల అభివృద్ధికి కృషిచేయాలి’

78చూసినవారు
తణుకు మండల అభివృద్ధికి కృషిచేయాలి’
తణుకు మండలం పరిషత్ అధికారిగా లోహిత్ సాగర్ సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంగళవారం ఏలూరులోని ఉమ్మడి పశ్చిమగోదావరి జడ్పీ క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జడ్పీ ఛైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జడ్పీ ఛైర్మన్ మాట్లాడుతూ. మండలాభివృద్ధికి కృషి చేయాలని ఆమె సూచించారు.

సంబంధిత పోస్ట్