తణుకు ఫోటోగ్రఫీ యూనియన్ సభ్యులతో సమావేశం

79చూసినవారు
తణుకు ఫోటోగ్రఫీ యూనియన్ సభ్యులతో సమావేశం
తణుకు ఏరియా ఫోటోగ్రఫీ యూనియన్ సభ్యులతో సోమవారం రాత్రి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తణుకులో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. టిడిపి-జనసేన-బిజెపి ఉమ్మడి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొని రాబోయే ఎన్నికల్లో కూటమిని గెలిపించేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తణుకు ఏరియా ఫోటోగ్రఫీ యూనియన్ సభ్యులతో పాటు టిడిపి, జనసేన, బిజెపి నాయకులు కార్యకర్తలు, పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్