ఐక్యరాజ్యసమితి వేదికపైకి పేకేరు సర్పంచ్

56చూసినవారు
ఐక్యరాజ్యసమితి వేదికపైకి పేకేరు సర్పంచ్
ఇరగవరం మండలం పేకేరు గ్రామ పంచాయతీ సర్పంచ్ కునుకు హేమ కుమారి ఐక్యరాజ్యసమితి వేదికపై తన స్ఫూర్తిదాయక మహిళా సాధికార ప్రయాణాన్ని పంచుకోనున్నారు. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి ఆర్థిక సామాజిక మండలిలో 57వ కమిషన్ ఆన్ పాపులేషన్ అండ్ డెవలప్ మెంట్ (సీపీడీ) సైడ్ ఈవెంట్ లో పాల్గొనేందుకు భారత ప్రభుత్వ పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నామినేట్ అయ్యారు. మే 3న అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఈ కార్యక్రమం జరగనుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్