తణుకు నియోజవర్గం పరిధిలోని పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ సోమవారం ప్రారంభమైంది. స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటుచేసిన మూడు కేంద్రాల్లో అధికారులు ఏర్పాటు చేశారు. తణుకు నియోజకవర్గంలో పాటు పరుగు నియోజవర్గం నుంచి మొత్తం 1999 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ అందజేసిన విషయం తెలిసిందే.