విజయవాడ వరద బాధితులకు అండగా విద్యార్థులు

83చూసినవారు
విజయవాడ వరద బాధితులకు అండగా విద్యార్థులు
తణుకు ఇండియన్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు, యాజమాన్యం లక్ష, నిషా ఫౌండేషన్ లక్ష మొత్తం 2 లక్షలు బుధవారం విజయవాడ వరద బాధితులకు అండగా నిలుస్తూ విరాళాలను చెక్ ల రూపంలో అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా విద్యార్థుల్లో ఇలాంటి ఉదాత్తమైన విలువలను పెంపొందించడం, అవసరమైన వారి పట్ల శ్రద్ధ వహించడం ప్రాముఖ్యతను వారికి బోధించడంపై పాఠశాల యాజమాన్యానికి అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్