వరద బాధితులకు అండగా తణుకు ఎమ్మెల్యే

82చూసినవారు
వరద బాధితులకు అండగా తణుకు ఎమ్మెల్యే
విజయవాడ అయోధ్యనగర్ వరద ప్రాంతంలో తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ మంగళవారం రాత్రి కూడా వరద బాధిత కుటుంబాలకు అండగా నిలిచారు. ఈ సందర్భంగా రాత్రి ఆహారం మరియు నీరు పంపిణీ చేస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎవరు భయపడాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని అన్నారు.

సంబంధిత పోస్ట్