సనాతన ధర్మ రక్షకు దీక్షకు సంఘీభావం తెలిపిన ఎమ్మెల్యే

62చూసినవారు
సనాతన ధర్మ రక్షకు దీక్షకు సంఘీభావం తెలిపిన ఎమ్మెల్యే
తిరుపతి ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడి అపవిత్రం చేసిన జగన్ భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా చేసిన తప్పులకు నిరసనగా చేపట్టిన 11 రోజుల ప్రాయచ్చిత దీక్షకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ఈ ప్రాయచ్చిత దీక్షకు మద్దతుగా ఇరగవరం మండలం తూర్పు విప్పర్రు గ్రామంలో శుక్రవారం కూటమి నాయకులు నిర్వహించిన " సనాతన ధర్మ రక్ష " దీక్షకు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సంఘీభావం తెలిపారు.

సంబంధిత పోస్ట్