ఎమ్మెల్యే సమక్షంలో టిడిపిలోకి భారీగా చేరికలు

9881చూసినవారు
ఎమ్మెల్యే సమక్షంలో టిడిపిలోకి భారీగా చేరికలు
పశ్చిమగోదావరి జిల్లా ఉండి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 175 మంది యువత తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మంతెన రామరాజు వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్