స్వాతంత్ర సమరయోధులు వారసుల కుటుంబాలకు సన్మానం

75చూసినవారు
స్వాతంత్ర  సమరయోధులు వారసుల కుటుంబాలకు సన్మానం
మహాత్మా గాంధీ జయంతి సందర్బంగా ఉంగుటూరు గ్రామంలో గాంధీ విగ్రహానికి ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు బుధవారం పూలమాల వేసే నివాళులర్పించారు. ఈ సందర్బంగా గ్రామంలో ఎమ్మెల్యే ధర్మరాజు జాతీయ జెండాను ఆవిష్కరించి, స్వతంత్ర సమరయోధులు తల్లప్రగడ నరసింహ శర్మ వారసులకు, కొండేటి సర్వేశ్వరావు మిత్ర బృందానికి ఎమ్మెల్యే ధర్మరాజు చేతుల సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్