నేటి నుండి నియోజకవర్గంలో ధార్మిక కార్యక్రమాలు

57చూసినవారు
నేటి నుండి నియోజకవర్గంలో ధార్మిక కార్యక్రమాలు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా ఉంగుటూరు నియోజకవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో దీపారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే ధర్మరాజు ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా 4 రోజుల పాటు ప్రతి గ్రామంలో పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో పలు ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. మొదటి రోజు దీపారాధనలో భాగంగా సోమవారం సాయంత్రం ఆలయాల్లో దీపాలు వెలిగించాలన్నారు.

సంబంధిత పోస్ట్