సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గణపవరంలో విరాళాలు సేకరణ

69చూసినవారు
సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గణపవరంలో విరాళాలు సేకరణ
సిపిఎం రాష్ట్ర కమిటీ ప్రజల నుండి విరాళాలు సేకరించాలని పిలుపులో భాగంగా గణపవరం మండలం కేశవరం గ్రామంలో సిపిఎం గ్రామ శాఖ ఆధ్వర్యంలో సోమవారం విరాళాల సేకరణ జరిగింది. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మాట్లాడుతూ కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్లనుండి కోట్ల రూపాయలు బాండ్ల రూపంలో విరాళాలు సేకరించి సామాన్య ప్రజల సంపదను కొల్లగొడుతుందని దానికి భిన్నంగా సిపిఎం ప్రజల నుండే విరాళాల సేకరించాలని నిర్ణయించిందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్