వరద సహాయక చర్యల్లో పాల్గొన్న సునీత

55చూసినవారు
విజయవాడ వరద బాధితులకు అందించే సహాయ కార్యక్రమాల్లో శుక్రవారం ఏలూరు జిల్లా తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి ఉన్నమట్ల సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రాక్టర్ పై ఆమె పర్యటించి వరద బాధితులకు నేరుగా ఆహారం మరియు మంచినీళ్లు పంపిణీ చేయడం జరిగింది. అలాగే రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత పిలుపుమేరకు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని అన్నారు.

సంబంధిత పోస్ట్