ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

54చూసినవారు
ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
ప్రజాల ఆకాంక్షలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీయే కూటమి పరిపాలన జరుగుతుందని ఉంగుటూరు నియోజవర్గ శాసనసభ్యులు పత్సమట్ల ధర్మరాజు పేర్కొన్నారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఉంగుటూరు మండలం గొల్లగూడెం గ్రామంలో స్థానిక నాయకులు, అధికారులతో కలిసి ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి వెళ్లి అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చేసిన పనులను వివరించారు.

సంబంధిత పోస్ట్