మాజీ సీఎం జగన్ కలిసిన వాసు బాబు

84చూసినవారు
మాజీ సీఎం జగన్ కలిసిన వాసు బాబు
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసు బాబు గురువారం తాడేపల్లిలో పార్టీ కార్యాలయంలో కలిశారు. నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను అధినేత దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలపై నిరంతరం పోరాటం సాగించాలని కేసులకు బెదరవద్దని జగన్ చెప్పారని నాయకులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్