ప్రబలిన డయేరియా.. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు

76చూసినవారు
ప్రబలిన డయేరియా.. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు
AP: తూర్పు గోదావరి జిల్లా గోపాలపురంలో డయేరియా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో డయేరియా ప్రబలడంపై సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. డయేరియా నివారణకు ఇంటింటి సర్వే చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే 20 వైద్య బృందాలను ఏర్పాట్లు చేసినట్లు అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్