ఆంధ్ర రాష్ట్రం కోసం అసువులు బాసి

81చూసినవారు
ఆంధ్ర రాష్ట్రం కోసం అసువులు బాసి
ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆంధ్ర మహర్షి బులుసు సాంబమూర్తి ఇంట అక్టోబర్ 1952న శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. అప్పటికి గాంధీజీ లేరు. మన నేతల నిర్లక్ష్యంతో డిసెంబర్ 15 అర్ధరాత్రి 1952న 'అమరజీవి' కన్నుమూశారు. అలా పొట్టి శ్రీరాములు, భాషా ప్రయుక్త రాష్ట్ర ఉద్యమాల సారథి అయ్యారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు ఆమోదం తెలుపుతూ నెహ్రూ ప్రకటన చేయాల్సి వచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్