మద్యం మత్తులో ఘర్షణ, ముగ్గురు మృతి

63చూసినవారు
మద్యం మత్తులో ఘర్షణ, ముగ్గురు మృతి
హాలీ సందర్భంగా నిర్వహించిన పార్టీ హింసాత్మకంగా మారింది. ఒక మహిళపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో మద్యం మత్తులో కొందరు వ్యక్తులు ఘర్షణ పడ్డారు. ఒకరినొకరు కొట్టుకున్నారు. హింసాత్మక దాడిలో ముగ్గురు మరణించారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. బీహార్లోని ఒకే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు బెంగళూరు శివారులోని అనేకల్లో నిర్మిస్తున్న అపార్ట్మెంట్ బిల్డింగ్లో పనులు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్