చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి

1903చూసినవారు
రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలంటే విజన్ తెలిసిన వ్యక్తి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు పుత్తా నరసింహారెడ్డి, టిడిపి నియోజకవర్గ అభ్యర్థి చైతన్య రెడ్డి అన్నారు. గురువారం వల్లూరు మండల పరిధిలోని అంబవరంలో సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అయితే రాష్ట్రంలో మహిళలు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేయవచ్చునన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్