సుంకేశుల గ్రామంలో టిడిపి ఎన్నికల ప్రచారం

65చూసినవారు
ఖాజిపేట మండలం సుంకేశుల గ్రామంలో శుక్రవారం మైదుకూరు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ప్రతి ఇంటికి తిరుగుతూ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్