జలదిగ్బంధంలో 22లక్షల మంది

59చూసినవారు
జలదిగ్బంధంలో 22లక్షల మంది
ఈశాన్య రాష్ట్రం అస్సాంలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో 29 జిల్లాల్లోని 22 లక్షల మంది ప్రజలు జలదిగ్భందంలో చిక్కుకున్నారు. గత రెండు వారాలుగా అస్సాంను వరదలు ముంచెత్తడంతో జన జీవనం అస్త వ్యస్తమైంది. బ్రహ్మపుత్ర దాని ఉపనదులు మహోగ్రూపం దాల్చటంతో వేల గ్రామాలు నీట మునిగాయి. వరద ప్రభావ ప్రాంతాల్లో పర్యటించిన సీఎం హిమంత బిశ్వశర్మ.. సహాయక చర్యలను ముమ్మరం చేసినట్లు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్