27న ఆ జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు: ఈసీ

22290చూసినవారు
27న ఆ జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు: ఈసీ
ఈ నెల 27న ఉమ్మడి నల్గొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో ఆ రోజును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులకు స్పెషల్ క్యాజువల్ లీవ్ ఎన్నికల సంఘం ప్రకటించింది. ప్రైవేటు ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా పని గంటల్లో వెసులుబాటు కల్పించాలని ప్రైవేటు సంస్థ యాజమాన్యాలకు ఈసీ సూచించింది.

సంబంధిత పోస్ట్