కొడంగల్ లోనే 50 వేల మెజార్టీ రావాలి: సీఎం

75చూసినవారు
కొడంగల్ లోనే 50 వేల మెజార్టీ రావాలి: సీఎం
ఎన్నికలు వచ్చాయంటే బీజేపీ నేతలు మతాల మధ్య చిచ్చు పెడతారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. BRS నేతలు మోసపు మాటలు చెప్తారని.. వారి మాయలో పడొద్దని సూచించారు. మతసామరస్యానికి ప్రతీకగా కొడంగల్ నిలవాలని సీఎం ఆకాంక్షించారు. లోక్ సభ ఎన్నికల్లో మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలోని కొడంగల్ నియోజకవర్గంలోనే కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డికి 50 వేల మెజార్టీ రావాలని పిలుపునిచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్