23 ఎంఎంటీఎస్ తో సహా 51 రైళ్లు రద్దు

79చూసినవారు
23 ఎంఎంటీఎస్ తో సహా 51 రైళ్లు రద్దు
హైదరాబాద్ లో ఎంఎంటీఎస్ ఫేజ్-2 పనుల నేపథ్యంలో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. మౌలాలి- సనత్ నగర్ మధ్య నాన్ ఇంటర్ లాకింగ్ పనులు కొనసాగుతున్నాయి. దీంతో ఆదివారం నుంచి ఈ నెల 11 వరకు 23 ఎంఎంటీఎస్ రైళ్లతో పాటు మొత్తం 51 రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ రైళ్లను టైం టేబుల్ ప్రకారం రద్దు చేసినట్లు వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్