దేశంలో రెండు నెలల్లో వడదెబ్బకు 56 మంది మృతి

64చూసినవారు
దేశంలో రెండు నెలల్లో వడదెబ్బకు 56 మంది మృతి
దేశంలో ఈ ఎండాకాలం ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో వడగాలుల తాకిడికి తట్టుకోలేక మార్చి నుంచి మే వరకు దేశవ్యాప్తంగా దాదాపు 56 మంది చనిపోయారని ప్రభుత్వ డేటా తెలిపింది. అలాగే 25,000 వరకు హీట్ స్ట్రోక్‌కు (వేడిగాలుల ప్రభావం) సంబంధించిన కేసులు నమోదయ్యాయని తెలిపింది. ఒక్క మే నెలలోనే వడగాల్పుల ప్రభావానికి 46 మంది చనిపోయారని వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్