ఓటు వేస్తూ ఫోటో తీసుకున్న యువకుడిపై కేసు

56చూసినవారు
ఓటు వేస్తూ ఫోటో తీసుకున్న యువకుడిపై కేసు
తెలంగాణలో ఓటు వేస్తూ ఫోటో తీసుకున్న ఓ యువకుడిపై కేసు నమోదైంది. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తిలో జయరాజ్ అనే ఓటరు ఓటు వేస్తూ సెల్ఫీ తీసుకున్నాడు. ఎన్నికల అధికారి ఫిర్యాదు మేరకు అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్