హైదరాబాద్‌కి భారీ టార్గెట్

80చూసినవారు
హైదరాబాద్‌కి భారీ టార్గెట్
హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసింది. ఓపెనర్లు తైడే 46, ప్రభ్‌సిమ్రన్ 71 జట్టుకు శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్‌కి 9.1 ఓవర్లలో 97 పరుగులు జోడించారు. రౌసో 49, జితేశ్ 32 పరుగులతో రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్ 2, కమిన్స్, వియస్కాంత్ చెరో వికెట్ తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్