ఘోర ప్రమాదం.. ఒకే ఫ్యామిలీలో ఏడుగురు మృతి

57568చూసినవారు
హర్యానాలోని అంబాలా జిల్లాలోని జాతీయ రహదారిపై శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. మినీ బస్సును ట్రక్కు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మరణించారు. 20 మందికి పైగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. బాధితులు మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్రానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్