మిజోరం గవర్నర్‌ను పరామర్శించిన 'సినీనటుడు నాగార్జున (వీడియో)

64చూసినవారు
మిజోరం గవర్నర్‌ కంభంపాటి హరిబాబును ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జున పరామర్శించారు. ఇటీవల హరిబాబు గుండె సంబంధించిన శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలోని ఆయన నివాసానికి నాగార్జున వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్