బిఆర్ఎస్ నేతల ప్రచారం

55చూసినవారు
రాష్ట్ర అభివృద్ధి బిఆర్ఎస్ తోనే సాధ్యమని ఆ పార్టీ సీనియర్ నాయకులు సాజిద్ ఉద్దీన్ పేర్కొన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్ కాలనీలో పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కుకు మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి తిరిగి గత బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలతో కూడిన కరపత్రాలను పంపిణీ చేశారు. నేతలు రామ్ కుమార్, పవన్, ఉదయ్, స్వరూప, త్రిశూల, మమత, స్వాగత్, తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్