కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి తరపున నేతల ప్రచారం

50చూసినవారు
కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి తరపున నేతల ప్రచారం
కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణకు మద్దతుగా ఆదివారం ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలోని హనుమాన్ నగర్ లో ఇంటింటి ప్రచారం లో తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ మేరకు కాలనీలో ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను కలుస్తూ కాంగ్రెస్ పార్టీ న్యాయ పత్ర మేనిఫెస్టో అంశాలను వివరించారు. దేశంలో బిజెపి అధికారం చేపట్టిన నాటినుండి ప్రజా సమస్యలను విస్మరించిందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్