సింబల్ లోడింగ్ మెటీరియల్ పరిశీలన

74చూసినవారు
సింబల్ లోడింగ్ మెటీరియల్ పరిశీలన
ఆదిలాబాద్ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గానికి సంబంధించిన సింబల్ లోడింగ్ మెటీరియల్ ను జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజర్షి షా, సహాయ రిటర్నింగ్ అధికారి కుష్బూ గుప్తా పరిశీలించారు. స్థానిక టీటీడీసి సెంటర్ లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ లో ఆయా రాజకీయ పార్టీల నేతల మధ్య భద్రపరిచారు.

సంబంధిత పోస్ట్