సమన్వయంతో ఎన్నికల విధులు నిర్వహించాలి

563చూసినవారు
సమన్వయంతో ఎన్నికల విధులు నిర్వహించాలి
ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని 7 సెగ్మెంట్ల అధికారులతో ఎన్నికల వ్యయ పరిశీలకులు జాదావార్ వివేకానంద శుక్రవారం కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌస్ ఆలంతో కలసీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో చేసే ఖర్చుల వివరాలు ఎన్నికల నిర్వహణలో అన్ని టీంలు సమన్వయంతో ఎన్నికల విధులు నిర్వహించాలని అన్నారు. అనుమానస్పద ఖాతాలను పరిశీలించాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్