విధులు బహిష్కరించి న్యాయవాదుల నిరసన

78చూసినవారు
ఖానాపూర్ కోర్టు చెందిన న్యాయవాది వెంకట మహేంద్ర పై కొందరు వ్యక్తులు దాడి చేసి హత్యాయత్నం చేశారని ఆరోపిస్తూ ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు సోమవారం విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్రాల నగేష్ మాట్లాడుతూ దాడి సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వలు స్పందించి న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే అమల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్