వరద బీభత్సంతో 60 మందికి పైగా మృతి

79చూసినవారు
వరద బీభత్సంతో 60 మందికి పైగా మృతి
భారీ వర్షాల ధాటికి బ్రెజిల్‌ను వరదలు ముంచెత్తుతున్నాయి. గడిచిన వారంలో రియో గ్రాండ్ డి సుల్ రాష్ట్రంలో 60 మందికి పైగా ప్రజలు వరదల ధాటికి మృతిచెందారు. మరో 101 మంది వరకు గల్లంతయ్యారు. 80 వేలమందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారని అధికారులు తెలిపారు. కాగా.. ఇది తాము మునుపెన్నడూ చూడని విపత్తు అని దేశాధ్యక్షుడు లూలా డ సిల్వ ప్రకటించారు.

సంబంధిత పోస్ట్