బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

78చూసినవారు
బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
కొమురం భీం జిల్లా కేంద్రంలోని జైనూర్లో అత్యాచారానికి గురైన ఆదివాసి మహిళను సీపీఎం నాయకులు హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఆదివారం పరామర్శించి ఆమె ఆరోగ్యం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి కుశాన. రాజన్న మాట్లాడుతు, దాడికి పాల్పడిన నిందితుడి పై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళకు మెరుగైన వైద్యం అందించాలని అన్నారు.

సంబంధిత పోస్ట్