ఉరివేసుకుని యువతి ఆత్మహత్య

5339చూసినవారు
ఉరివేసుకుని యువతి ఆత్మహత్య
రెబ్బెన మండలంకి చెందిన రజిత (23) ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. రెబ్బెన ఏఎస్ఐ లక్ష్మణ్ వివరాల ప్రకారం.. పాసిగం గ్రామానికి చెందిన నికోడే శంకర్ తో 2019లో రజితకు వివాహం అయింది. గత కొంత కాలం క్రితం నుండి నికోడే శంకర్ తరచుగా రజితకు పిల్లలు పుట్టడంలేదని తిడుతూ కొడుతూ వేధించేవాడు. తీవ్ర మనస్థాపానికి గురైన రజిత సోమవారం ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్