చెరువును తలపిస్తున్న రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి

58చూసినవారు
తాండూర్ మండల కేంద్రంలోని రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి చెరువును తలపిస్తుంది. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వర్షపు నీరు చేరింది. ఈ దారిగుండా వెళ్లాల్సిన వాహనాలు కాసిపేట, ఐబీ రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి గుండా వెళుతున్నాయి. కనీసం చివరి మజిలీకి వెళ్ళడానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే అధికారులు, నాయకులు స్పందించి వర్షపునీటిని మోటర్ల ద్వారా తీయాలని ఆదివారం ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్