విద్యలో గుణాత్మకమైన మార్పు కై ఏఐఎస్ఎఫ్ పోరాటం

83చూసినవారు
విద్యలో గుణాత్మకమైన మార్పు కై ఏఐఎస్ఎఫ్ పోరాటం
విద్యలో గుణాత్మకమైన మార్పు కోసం విద్యార్థుల పక్షాన అఖిల భారత విద్యార్థి సంఘం నిరంతరం పోరాడుతుందని ఆ సంఘం అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు సుమేర్ పాషా అన్నారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు NEET, EAPCET నమూనా పరీక్షను బోథ్ లోని ఆదర్శ పాఠశాలలో శనివారం నిర్వహించారు. మున్ముందు కూడా విద్యార్థులకు అవసరమైన కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. సంఘం బోథ్ మండల మున్సిఫ్, నరేష్, ముక్రం తదితరులున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్