పాసిస్టు ఆర్ఎస్ఎస్ బీజేపీ ని ఓడించండి

60చూసినవారు
పాసిస్టు ఆర్ఎస్ఎస్ బీజేపీ ని ఓడించండి
ప్రజల కొరకు ప్రజా ఉద్యమాలలో ఉండే ఇండియా మహాకూటమి బలపరిచిన ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సుగుణ ను గెలిపించాలని సీపీఐ (ఎం. ఎల్)
మాస్ లైన్ (ప్రజాపంథా) జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు జగన్ సింగ్ పిలుపునిచ్చారు.
తలమడుగు మండలం పల్లి (కే) లో సోమవారం నిర్వహించిన ప్రచారంలో ఆయన పాల్గొని పాసిస్టు బీజేపీ, ఆర్ఎస్ఎస్ లను ఓడించాలన్నారు. ఈ కార్యక్రమంలో సురేష్, సాయికుమార్, నితిన్, విజయ్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్