మోసపూరిత హామీలు నమ్మకండి: బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు

61చూసినవారు
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఇచ్చోడ మండల కేంద్రంలో బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో కార్నర్ మీటింగ్ ను మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ హాజరై మాట్లాడారు. బిజెపి, బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మోసపూరిత హామీలతో ప్రజలను మభ్యపెడుతున్నాయన్నారు. ఈ ఎంపీ ఎన్నికల్లో చదువుకున్న విద్యావంతుడు పార్టీ అభ్యర్థి మెస్రం జంగు బాపుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్