ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే

59చూసినవారు
ఇచ్చోడ మండలం ఆడేగావ్ (బి) గ్రామంలో పైలెట్ ప్రాజెక్ట్ కింద ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ సర్వేను అధికారులు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ కుటుంబ సభ్యుల వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో లక్ష్మణ్ మాట్లాడుతూ. రెండు బృందాలుగా ఏర్పడి సర్వే చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జడ్పీ సీఈవో కాళందిని, మండల తహసీల్దార్ సూర్యనారాయణ పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్