బీజేపీ నాయకులు కార్యకర్తల సమావేశంలో ఎంపీ అభ్యర్థి

1574చూసినవారు
తలమడుగు మండలంలోని ఝరి గ్రామంలో ఆదివారం నిర్వహించిన మండల బీజేపీ నాయకులు కార్యకర్తల సమావేశానికి ఆదిలాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి గోడం నగేష్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా గ్రామానికి వచ్చిన వారికీ బీజేపీ నాయకులు కార్యకర్తలు డప్పు చెప్పుళ్లతో స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలోని పురాతన శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్