మందమర్రి: విద్యుత్ షాక్ తో విద్యార్థి మృతి

55చూసినవారు
మందమర్రి: విద్యుత్ షాక్ తో విద్యార్థి మృతి
మందమర్రి 2 జోన్ కు చెందిన సత్య అన్వేష్( 21) విద్యుత్ షాక్ కు గురై సోమవారం సాయంత్రం మృతి చెందాడు. ఇంట్లో స్నానం చేసి టవల్ తీగపై ఆరేస్తుండగా విద్యుత్ షాక్ కు గురయ్యాడు. వెంటనే మందమర్రి డిస్పెన్సరీకి తరలించి, మెరుగైన వైద్యం కోసం రామకృష్ణాపూర్ ఏరియా హాస్పిటల్ కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్