రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

19522చూసినవారు
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
దండేపల్లి మండలంలోని కన్నెపల్లి సదానందం ఆలయం వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చిప్ప ప్రసాద్ అనే యువకుడు మృతి చెందాడు. వేమనపల్లి మండలం జిల్లెడ గ్రామానికి చెందిన ప్రసాద్ డ్రిప్ ఇరిగేషన్ కంపెనీలో పనిచేస్తున్నాడు. రోజువారీ పనుల్లో భాగంగా బైక్ పై వస్తుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి అక్కడిక్కడే మరణించాడు. ఈ మేరకు ఎస్సై నరేష్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్