బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలి

58చూసినవారు
బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గురువారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్ వర్తింపజేయాలని రాజ్యాంగం, జనాభా నిష్పత్తి ప్రకారం ఉద్యోగులు లేకుంటే రిజర్వేషన్లు కల్పించాలని హైకోర్టు పేర్కొన్నట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్