అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి

8681చూసినవారు
అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి
అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన మంగళవారం తానూర్ మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ సందీప్ వివరాల ప్రకారం బోసి గ్రామానికి చెందిన దినేష్ (23) తండ్రి దినాజి చికిత్స నిమిత్తం హైదరాబాద్ వెళ్లి ఇంటికి తిరిగి వచ్చి చూడగా కొడుకు సీలింగ్ ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించాడాని మృతి పట్ల అనుమానం ఉన్నట్టు పిర్యాదు చేసినట్లు తెలిపారు. తండ్రి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్