రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

60చూసినవారు
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం గుండంపల్లి క్రాస్ రోడ్డు వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. బైంసా పట్టణానికి చెందిన ఓ వ్యక్తి నిర్మల్ వైపు వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసును దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్